రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు దుర్మరణం

byసూర్య | Mon, Nov 22, 2021, 09:14 AM

 బోయిన్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందిన సంఘటన చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇద్దరు స్నేహితులు శరత్ (21), రాహుల్ (19) రాత్రి తాడ్ బంద్ నుంచి ద్విచక్రవాహనంపై బోయిన్ పల్లి చౌరస్తా వైపు వస్తున్నారు. ముస్లిం గ్రేవ్ యార్డ్ మూలలో వీరి వాహనం అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొని రోడ్డుపై నుంచి కుడివైపుకు దూసుకెళ్లింది. అదే సమయంలో తద్బంద్ వైపు వెళ్తున్న ఇన్నోవా కారు వారిని ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు యువకులు తీవ్రగాయాలతో మృతి చెందారు. కారు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.


Latest News
 

కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల తుది జాబితా.. ఖమ్మం నుంచి పొంగులేటి బంధువుకు ఛాన్స్ Wed, Apr 24, 2024, 10:04 PM
హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు తీపి కబురు Wed, Apr 24, 2024, 09:59 PM
ఆమె మాటలు నమ్మి నట్టేట మునిగిన రిటైర్డ్ IAS.. రూ.1.89 కోట్లు హాంఫట్ Wed, Apr 24, 2024, 09:00 PM
మంచినీళ్లలా బీర్లు తాగేశారు.. ఆల్ టైం రికార్డ్, అమ్మో అన్ని కోట్ల బీర్లా Wed, Apr 24, 2024, 08:56 PM
చెప్పులతో పొట్టు పొట్టు కొట్టుకున్నరు..బస్సులో భార్యల సీట్ల కోసం భర్తల ఫైట్ Wed, Apr 24, 2024, 08:49 PM