తండ్రి నడుపుతున్న కారు కింద పడి బాలుడు మృతి

byసూర్య | Mon, Nov 22, 2021, 08:43 AM

హైదరాబాద్‌లోని ఎల్బీనగర్‌లోని మన్సూరాబాద్‌లో విషాదం నెలకొంది. కారు కిందపడి పడి ఏడాదిన్నరేళ్ల బాలుడు మృతి చెందాడు. తండ్రి నడుపుతున్న కారు చక్రాల కింద పడి బాలుడు మృతి చెందడంతో స్థానికంగా విషాదఛాయలు అలుముకున్నాయి. అపార్ట్‌మెంట్‌లో లక్ష్మణ్ అనే వ్యక్తి వాచ్‌మెన్‌గా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలోనే కారును కడిగి అపార్ట్ మెంట్ లో ఉంచుతుండగా ఒక్కసారిగా కారు ముందు భాగంలోకి వచ్చాడు. గాయాలతో బాలుడు మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తండ్రి నడుపుతున్న కారుకింద బాలుడు మృతి చెందడం స్థానికంగా విషాదం కాగా తల్లిదండ్రుల రోదన అందరినీ కలచివేసింది.


Latest News
 

కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల తుది జాబితా.. ఖమ్మం నుంచి పొంగులేటి బంధువుకు ఛాన్స్ Wed, Apr 24, 2024, 10:04 PM
హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు తీపి కబురు Wed, Apr 24, 2024, 09:59 PM
ఆమె మాటలు నమ్మి నట్టేట మునిగిన రిటైర్డ్ IAS.. రూ.1.89 కోట్లు హాంఫట్ Wed, Apr 24, 2024, 09:00 PM
మంచినీళ్లలా బీర్లు తాగేశారు.. ఆల్ టైం రికార్డ్, అమ్మో అన్ని కోట్ల బీర్లా Wed, Apr 24, 2024, 08:56 PM
చెప్పులతో పొట్టు పొట్టు కొట్టుకున్నరు..బస్సులో భార్యల సీట్ల కోసం భర్తల ఫైట్ Wed, Apr 24, 2024, 08:49 PM