byసూర్య | Mon, Nov 22, 2021, 08:07 AM
రాష్ట్రంలో గత మూడు రోజులుగా వర్షాలు కురుస్తుండటంతో చలి తీవ్రత తగ్గింది. గతంలో 16 డిగ్రీల నుంచి 18 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదైతే నేడు 20 నుంచి 22 డిగ్రీలుగా నమోదైంది. హైదరాబాద్లోని కొన్ని చోట్ల తప్ప పొగమంచు ఎక్కువగా కనిపించలేదు. వారం రోజుల పాటు వాతావరణం ఇలాగే ఉంటుందని, ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టడంతోపాటు చలి తీవ్రత పెరిగే అవకాశం ఉంది.