తెలంగాణలో మరో 134 కరోనా కేసులు

byసూర్య | Sun, Nov 21, 2021, 09:31 AM

తెలంగాణలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 32,621 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 134 పాజిటివ్‌గా తేలింది. జీహెచ్‌ఎంసీ పరిధిలో 44 కొత్త కేసులు నమోదయ్యాయి. జనగామ, ములుగు, నారాయణపేట, వికారాబాద్ జిల్లాల్లో కొత్త కేసులు నమోదు కాలేదు. అదే సమయంలో 164 మంది కరోనా నుండి కోలుకున్నారు, ఒకరు మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 6,74,452 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 6,66,846 మంది కోలుకున్నారు. మరో 3,626 మంది చికిత్స పొందుతున్నారు. దీంతో కరోనా మృతుల సంఖ్య 3,980కి చేరింది.


Latest News
 

గరుడ ప్రసాదం పంపిణీ ఆపేశాం: చిలుకూరు ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్ Fri, Apr 19, 2024, 10:27 PM
చేనేత కార్మికులు ఎగిరిగంతేసే వార్త.. నిధులు విడుదల చేసిన రేవంత్ సర్కార్ Fri, Apr 19, 2024, 10:21 PM
పాలిటెక్నిక్ కాలేజీ లెక్చరర్ పోస్టుల ఫలితాల విడుదల Fri, Apr 19, 2024, 09:26 PM
రాంగ్‌ రూట్‌లో వెళ్తున్నారా.. ఇక నుంచి చలాన్లే కాదు.. 3 నెలల జైలు కూడా Fri, Apr 19, 2024, 09:09 PM
వంద రోజుల్లో రైతు రుణమాఫీ చేస్తామని చెప్పలేదు: భట్టి విక్రమార్క Fri, Apr 19, 2024, 09:03 PM