ఢిల్లీ వెళ్లనున్న సీఎం కేసీఆర్..!

byసూర్య | Sun, Nov 21, 2021, 08:32 AM

 తెలంగాణ సీఎం కేసీఆర్ ధాన్యం కొనుగోలుపై కేంద్రంతో తాడోపేడో తేల్చుకునేందుకు సిద్ధమయ్యారు. ఆదివారం ఢిల్లీ వెళ్లాలని నిర్ణయించుకున్నారు. తెలంగాణ రాష్ట్రంలో ధాన్యం కొనుగోలుపై ఎన్నిసార్లు అడిగినా కేంద్ర ప్రభుత్వం చెప్పలేదు. చివరి ప్రయత్నంగా రేపు ఢిల్లీ వెళ్తున్నామని కేసీఆర్ చెప్పారు. ధాన్యం కొనుగోళ్లపై కేంద్ర మంత్రులు, అధికారులతో భేటీ కానున్నారు.


Latest News
 

ఖాళీ బిందెలతో రోడ్డుపై ధర్నా Wed, Apr 24, 2024, 01:52 PM
సెకండియర్ ఫలితాల్లో నాగర్ కర్నూల్ 34 వ స్థానం Wed, Apr 24, 2024, 01:49 PM
వేసవి సెలవుల్లో తరగతులు నిర్వహిస్తే కఠిన చర్యలు Wed, Apr 24, 2024, 01:43 PM
పిచ్చి కుక్కల దాడిలో బాలుడికి గాయాలు Wed, Apr 24, 2024, 01:41 PM
ట్రాన్స్‌కో ఉద్యోగి ఇంట్లో ఏసీబీ దాడులు Wed, Apr 24, 2024, 01:41 PM