byసూర్య | Sat, Nov 20, 2021, 10:27 PM
తెలంగాణలో గత 24 గంటల్లో 32,621 కరోనా పరీక్షలు చేయగా , అందులో 134 మందికి పాజిటివ్ అని తేలింది. జీహెచ్ఎంసీ పరిధిలో 44 కొత్త కేసులు వచ్చాయి . జనగామ, ములుగు, నారాయణపేట, వికారాబాద్ జిల్లాల్లో కొత్త కేసులేవీ రాలేదు.అయితే 164 మంది కరోనా నుంచి కోలుకున్నారు , ఒకరు మృతి చెందారు.