హైదరాబాద్‌లోని గోల్కొండ లిటరరీ ఫెస్టివల్‌కు హాజరైన బీజేపీ కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి

byసూర్య | Sat, Nov 20, 2021, 02:16 PM

హైదరాబాద్‌లోని గోల్కొండ లిటరరీ ఫెస్టివల్‌కు హాజరైన బీజేపీ కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి. నగరంలోని నారాయణగూడ కేశవ మెమోరియల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ కామర్స్ అండ్ సైన్సస్‌లో గోల్కొండ సాహితీ మహోత్సవ కార్యక్రమం నిర్వహించారు.ఈరోజు ,రేపు జరిగే జరిగే కార్యక్రమంలో హరియాణా గవర్నర్‌ బండారు దత్తాత్రేయ కూడా పాల్గొన్నారు ..ఈ  కార్యక్రమంలో కిషన్ రెడ్డి మాట్లాడుతూ .. సుభాష్‌ చంద్రబోస్‌ చరిత్రను ప్రజలకు అందించామని చెప్పారు. హైదరాబాద్‌లో గిరిజన మ్యూజియానికి రూ.15కోట్లు ఇచ్చినట్లు తెలిపారు. నేటి తరానికి గిరిజన బిడ్డల చరిత్ర తెలిసేలా కార్యక్రమాలు చేపట్టినట్లు ఆయన వివరించారు. పనికిరాని సిద్ధాంతాలు పట్టుకొని కొంతమంది పని చేస్తున్నారని కిషర్‌రెడ్డి అన్నారు.


Latest News
 

పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ ఉండదు : మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి Thu, Apr 18, 2024, 11:10 PM
బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ పై కేసు నమోదు Thu, Apr 18, 2024, 10:25 PM
ఫస్ట్ అటెంప్ట్‌లోనే సివిల్స్ థర్డ్ ర్యాంక్.. సత్తా చాటిన తెలంగాణ యువతి Thu, Apr 18, 2024, 09:08 PM
ఆ రోజు ఫ్లైట్‌లో జరిగింది ఇదే.. విమానంలో వాటర్ బాటిళ్లు పంచటంపై మాధవీలత వివరణ Thu, Apr 18, 2024, 09:03 PM
50 బహిరంగ సభలు, 15 రోడ్‌ షోలు.. గేరు మార్చనున్న సీఎం రేవంత్ రెడ్డి Thu, Apr 18, 2024, 08:59 PM