byసూర్య | Sat, Nov 20, 2021, 09:31 AM
ఈ ప్రమాదం నారాయణ గూడ పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం ఉదయం చోటుచేసుకుంది. వాటర్ ట్యాంకర్ ఢీకొన్న ఘటనలో మహిళ మృతి కంచన్బాగ్కు చెందిన నిధా రెహమాన్ (26) బైక్ను ట్యాంకర్ ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.