byసూర్య | Fri, Nov 19, 2021, 01:45 PM
కొత్తూరు మున్సిపాలిటీ పరిధిలో ఈరోజు ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లారీ చక్రాల కింద పడి ఇద్దరు మృతి చెందారు. ద్విచక్ర వాహనంపై అన్నా చెల్లెలు వెళ్తుండగా ఐఓసీ ఇండియన్ ఆయిల్ పంపు సమీపంలో లారీ బోల్తా పడింది. దీంతో వారు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.వార్తకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది