కొత్తూరు మున్సిపాలిటీ పరిధిలో రోడ్డు ప్రమాదం

byసూర్య | Fri, Nov 19, 2021, 01:45 PM

కొత్తూరు మున్సిపాలిటీ పరిధిలో  ఈరోజు  ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లారీ చక్రాల కింద పడి ఇద్దరు మృతి చెందారు.  ద్విచక్ర వాహనంపై  అన్నా చెల్లెలు వెళ్తుండగా ఐఓసీ ఇండియన్ ఆయిల్ పంపు సమీపంలో లారీ బోల్తా పడింది. దీంతో వారు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.వార్తకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది


 


 


Latest News
 

గరుడ ప్రసాదం పంపిణీ ఆపేశాం: చిలుకూరు ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్ Fri, Apr 19, 2024, 10:27 PM
చేనేత కార్మికులు ఎగిరిగంతేసే వార్త.. నిధులు విడుదల చేసిన రేవంత్ సర్కార్ Fri, Apr 19, 2024, 10:21 PM
పాలిటెక్నిక్ కాలేజీ లెక్చరర్ పోస్టుల ఫలితాల విడుదల Fri, Apr 19, 2024, 09:26 PM
రాంగ్‌ రూట్‌లో వెళ్తున్నారా.. ఇక నుంచి చలాన్లే కాదు.. 3 నెలల జైలు కూడా Fri, Apr 19, 2024, 09:09 PM
వంద రోజుల్లో రైతు రుణమాఫీ చేస్తామని చెప్పలేదు: భట్టి విక్రమార్క Fri, Apr 19, 2024, 09:03 PM