తెలంగాణ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు

byసూర్య | Fri, Nov 19, 2021, 12:48 PM

హైదరాబాద్ సహా ఇతర మున్సిపల్ కార్పొరేషన్లలో మేయర్లు, డిప్యూటీ మేయర్లు, కార్పొరేటర్లు, మున్సిపల్ చైర్ పర్సన్లు, కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యుల గౌరవ వేతనాన్ని 30 శాతం పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మేయర్ల నెల జీతం రూ. 50 వేల నుంచి రూ. 65 వేలు, డిప్యూటీ మేయర్ల వేతనం రూ. 25 వేల నుంచి రూ. 32500 మరియు రూ. 6000 నుండి రూ. 7800కి పెంపు.. 50 వేల జనాభా దాటిన మున్సిపాలిటీల్లో రూ. 15000 నుండి రూ. 19500, డిప్యూటీ చైర్‌పర్సన్‌లకు రూ. 7500 నుండి రూ. 9750, కౌన్సిలర్లకు రూ. 3500 నుండి రూ. 4550కి పెంపుదల.. 50 వేల లోపు జనాభా ఉన్న మున్సిపల్ చైర్ పర్సన్లకు రూ. 12000 నుండి రూ. 15600, డిప్యూటీ చైర్‌పర్సన్‌లకు రూ. 5000 నుండి రూ. 6500, కౌన్సిలర్లకు  వేతనాలు రూ.2,500 నుంచి రూ.3,250కి పెంచనున్నారు.


Latest News
 

తెలంగాణలోని ఇంటర్ కాలేజీలకు సెలవులు ప్రకటించిన ఇంటర్మీడియట్ బోర్డు Thu, Mar 28, 2024, 10:06 PM
సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన ముంబై లీలావతి హాస్పిటల్ ట్రస్ట్ బృందం Thu, Mar 28, 2024, 08:57 PM
పురుగుల మందు తాగి వ్యక్తి ఆత్మహత్య Thu, Mar 28, 2024, 04:37 PM
అత్తను హతమార్చిన అల్లుడికి షాక్ Thu, Mar 28, 2024, 04:35 PM
చేపల వేటకు వెళ్లి వ్యక్తి మృతి Thu, Mar 28, 2024, 04:35 PM