byసూర్య | Fri, Nov 19, 2021, 11:31 AM
హైదరాబాద్ : గవర్నర్ కోటా లో ఏమ్మెల్సీ అభ్యర్థి గా మధుసూధనాచారి ప్రతిపాదించిన తెలంగాణ కాబినెట్.మంత్రుల సంతకాలతో రాజ్ భావనకు కాబినెట్ ప్రతిపాదన పంపింది. కౌశిక్ రెడ్డి ఫైల్ పెండింగ్ పెట్టడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. గతంలో మధుసూధనాచారి అసెంబ్లీ స్పీకర్ గా పని చేశారు