గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా మధుసూదనాచారి

byసూర్య | Fri, Nov 19, 2021, 11:15 AM

సీఎం కేసీఆర్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎమ్మెల్యే కోటాలో ఇప్పటికే ఆరుగురు ఎమ్మెల్సీలను టీఆర్ఎస్ ప్రకటించింది. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా మధుసూదనాచారి పేరును టీఆర్ఎస్ ప్రతిపాదించిన సంగతి తెలిసిందే. మధుసూదనాచారి పేరును గవర్నర్ తమిళ సాయి ఆమోదించారు. దీంతో మధుసూదనాచారి ఎమ్మెల్సీగా కొనసాగనున్నారు.


Latest News
 

హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు తీపి కబురు Thu, Apr 25, 2024, 08:18 PM
కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల తుది జాబితా.. ఖమ్మం నుంచి పొంగులేటి బంధువుకు ఛాన్స్ Thu, Apr 25, 2024, 08:12 PM
చేవెళ్ల ఎంపీ అభ్యర్థిగా "పొలిమేర" నటి నామినేషన్.. పవన్ కళ్యాణ్ ఫ్యాన్ Thu, Apr 25, 2024, 08:07 PM
తీన్మార్‌ మల్లన్నకు కాంగ్రెస్ బంపరాఫర్.. ఆ స్థానం నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటన Thu, Apr 25, 2024, 08:01 PM
ఇక వర్షాలు లేనట్లే.. నేటి నుంచి పెరగనున్న ఎండల తీవ్రత Thu, Apr 25, 2024, 07:56 PM