byసూర్య | Fri, Nov 19, 2021, 11:15 AM
సీఎం కేసీఆర్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎమ్మెల్యే కోటాలో ఇప్పటికే ఆరుగురు ఎమ్మెల్సీలను టీఆర్ఎస్ ప్రకటించింది. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా మధుసూదనాచారి పేరును టీఆర్ఎస్ ప్రతిపాదించిన సంగతి తెలిసిందే. మధుసూదనాచారి పేరును గవర్నర్ తమిళ సాయి ఆమోదించారు. దీంతో మధుసూదనాచారి ఎమ్మెల్సీగా కొనసాగనున్నారు.