యాదాద్రిలో పెరిగిన భక్తుల రద్దీ

byసూర్య | Fri, Nov 19, 2021, 10:44 AM

నేడు కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని తెల్లవారుజాము నుంచే యాదాద్రికి భక్తుల రద్దీ కొనసాగుతోంది. సత్యనారాయణ స్వామి వ్రత పూజలో భక్తులు విశేషంగా పాల్గొన్నారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు కొండపై వాహనాలను నిలిపివేశారు.


Latest News
 

కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల తుది జాబితా.. ఖమ్మం నుంచి పొంగులేటి బంధువుకు ఛాన్స్ Wed, Apr 24, 2024, 10:04 PM
హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు తీపి కబురు Wed, Apr 24, 2024, 09:59 PM
ఆమె మాటలు నమ్మి నట్టేట మునిగిన రిటైర్డ్ IAS.. రూ.1.89 కోట్లు హాంఫట్ Wed, Apr 24, 2024, 09:00 PM
మంచినీళ్లలా బీర్లు తాగేశారు.. ఆల్ టైం రికార్డ్, అమ్మో అన్ని కోట్ల బీర్లా Wed, Apr 24, 2024, 08:56 PM
చెప్పులతో పొట్టు పొట్టు కొట్టుకున్నరు..బస్సులో భార్యల సీట్ల కోసం భర్తల ఫైట్ Wed, Apr 24, 2024, 08:49 PM