చోరీకి పాల్పడిన నిందితుడు అరెస్టు

byసూర్య | Fri, Nov 19, 2021, 08:24 AM

మంచిర్యాల జిల్లా నస్పూర్ కాలనీలోని రాయపాటి నరేష్ ఇంట్లో చోరీకి పాల్పడాడు నిందితుడు నీలాల అవినాష్‌.  నిందితుడుని పోలీసులు తాజా అరెస్టు చేశారు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో తాళం పగులగొట్టిన నిందితులు మరో ఇద్దరు చిన్నారులతో కలిసి ఓ టీవీ, రెండు ల్యాప్‌టాప్‌లు, హోండా స్కూటీని అపహరించారు. నిందితుడి నుంచి చోరీ సొత్తు స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఏసీపీ అఖిల్ మహాజన్ మాట్లాడుతూ ప్రజలు ఒకరోజు కంటే ఎక్కువ రోజులు ఇళ్లను వదిలి ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తే సమీపంలోని పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించాలన్నారు.


Latest News
 

ఆగివున్న బస్సును ఢీకొన్న కారు.. తృటిలో తప్పిన ప్రమాదం Thu, Apr 25, 2024, 01:28 PM
కూలీలకు పనిముట్లు అందించాలి Thu, Apr 25, 2024, 01:26 PM
బూత్ స్థాయిలో కార్యకర్తలు కష్టపడి పని చేయాలి : అరుణతార Thu, Apr 25, 2024, 01:23 PM
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి స్పాట్ డెడ్ Thu, Apr 25, 2024, 01:14 PM
అయ్యాపల్లిలో ఘనంగా బోనాలు Thu, Apr 25, 2024, 01:11 PM