తెలంగాణలో కరోనా అప్డేట్

byసూర్య | Thu, Nov 18, 2021, 09:33 PM

తెలంగాణలో గత 24 గంటల్లో 35,659 కరోనా పరీక్షలు చేయగా ,అందులో  144 పాజిటివ్ కేసులు అని తెలియా. జీహెచ్ఎంసీలో అత్యధికంగా 54 కొత్త కేసులు నమోదు అయ్యాయి , రంగారెడ్డి జిల్లాలో 12 కేసులు వచ్చాయి . సంగారెడ్డి, నిజామాబాద్, నిర్మల్, ములుగు, కామారెడ్డి, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో కొత్తకేసు  నమోదు కాలేదు. అయితే  161 మంది కరోనా నుంచి కోలుకున్నారు , ఒకరు మృతి చెందారు.  


 


Latest News
 

గరుడ ప్రసాదం పంపిణీ ఆపేశాం: చిలుకూరు ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్ Fri, Apr 19, 2024, 10:27 PM
చేనేత కార్మికులు ఎగిరిగంతేసే వార్త.. నిధులు విడుదల చేసిన రేవంత్ సర్కార్ Fri, Apr 19, 2024, 10:21 PM
పాలిటెక్నిక్ కాలేజీ లెక్చరర్ పోస్టుల ఫలితాల విడుదల Fri, Apr 19, 2024, 09:26 PM
రాంగ్‌ రూట్‌లో వెళ్తున్నారా.. ఇక నుంచి చలాన్లే కాదు.. 3 నెలల జైలు కూడా Fri, Apr 19, 2024, 09:09 PM
వంద రోజుల్లో రైతు రుణమాఫీ చేస్తామని చెప్పలేదు: భట్టి విక్రమార్క Fri, Apr 19, 2024, 09:03 PM