byసూర్య | Thu, Nov 18, 2021, 09:33 PM
తెలంగాణలో గత 24 గంటల్లో 35,659 కరోనా పరీక్షలు చేయగా ,అందులో 144 పాజిటివ్ కేసులు అని తెలియా. జీహెచ్ఎంసీలో అత్యధికంగా 54 కొత్త కేసులు నమోదు అయ్యాయి , రంగారెడ్డి జిల్లాలో 12 కేసులు వచ్చాయి . సంగారెడ్డి, నిజామాబాద్, నిర్మల్, ములుగు, కామారెడ్డి, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో కొత్తకేసు నమోదు కాలేదు. అయితే 161 మంది కరోనా నుంచి కోలుకున్నారు , ఒకరు మృతి చెందారు.