బోధన్‌ ఆస్పత్రిలో అంబులెన్సులను ప్రారంభించిన మంత్రి హరీష్‌రావు

byసూర్య | Thu, Nov 18, 2021, 08:04 PM

ఈ రోజు ఆరోగ్యశాఖ మంత్రి హరీష్‌ రావు కొత్త  అంబులెన్సులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కరోనా సమయంలో ఇలాంటి అంబులెన్సుల సేవలు ఎంతో విలువైనవని ఆయన పేర్కొన్నారు. నాలుగు అంబులెన్సుల వాహనాల్లో లైఫ్‌ సపోర్ట్ ఉంటుందని తెలిపారు. ఇవి బోధన్‌ ఆస్పత్రిలో ఈ వాహనాలను వినియోగించనున్నట్టు ఆయన తెలిపారు. . రాష్ర్టంలో 429 108వాహనాలు ఉన్నాయని ఇవే కాకుండా ఇంకా కొత్త వాహనాలు తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నామన్నారు. ఇప్పటికే హైద్రాబాద్‌లో నాలుగు ఆస్పత్రు లను అన్ని సౌకర్యాలతో తీసుకొచ్చేందుకు ప్రత్నిస్తున్నామన్నారు. త్వరలోనే ఇవి అందుబాటులోకి వస్తాయని తెలిపారు. ఆస్పత్రుల్లో మెరుగైనా సౌకర్యాలు కల్పించే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తుందని ఇప్పటికే ప్రభుత్వం 108,104 ద్వారా అంబులెన్స్‌ సేవలను అందిస్తుందని తెలిపారు మంత్రి హరీష్‌ రావు తెలిపారు.


Latest News
 

పోలింగ్ పై సిబ్బందికి అవగాహన తప్పనిసరి Fri, Mar 29, 2024, 12:54 PM
పోక్సో కేసులో యువకుడికి రిమాండ్ Fri, Mar 29, 2024, 12:54 PM
రేపు మక్తల్ కు డీకే అరుణ రాక Fri, Mar 29, 2024, 12:53 PM
గాయపడిన వ్యక్తి ఆసుపత్రికి తరలింపు Fri, Mar 29, 2024, 12:53 PM
మదీనా మసీదులో ఇఫ్తార్ విందులో పాల్గొన్న ఎమ్మెల్యే Fri, Mar 29, 2024, 12:51 PM