byసూర్య | Thu, Nov 18, 2021, 06:22 PM
నిర్మల్ జిల్లా: బాసరకు చేరుకున్న హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ. ఘనస్వాగతం పలికిన బీజేపీ నాయకులు, ఆలయ అధికారులు. పోలీసుల గౌరవ వందనం స్వీకరించిన గవర్నర్ బండారు దత్తాత్రేయ. బాసర ట్రిపుల్ ఐటీని సందర్శించిన దత్తాత్రేయ