తెలంగాణాలో బీజేపీ ముఖ్యమంత్రిని చూడాలి: విద్యాసాగర్ రావు

byసూర్య | Wed, Oct 27, 2021, 08:43 AM

హుజురాబాద్ నియోజకవర్గంలో ఈటల రాజేందర్ గెలిస్తే చాలని టీఆర్ఎస్ పార్టీ పూర్తిగా బిజెపి వశం అవుతుందని బిజేపి సీనియర్ నేత, మహారాష్ట్ర మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు అన్నారు. " కేంద్ర ప్రభుత్వ పథకాలను విమర్శించే హక్కు టీఆర్ఎస్ కు లేదనీ, రాష్ట్రంలో అమలవుతున్న ప్రతి పథకంలో కేంద్రం నిధులే అని విద్యాసాగర్రావు స్పష్టం చేశారు. తెలంగాణాలో బీజేపీ ముఖ్యమంత్రిని చూడాలని ఆశాభావం వ్యక్తంచేశారు. "

Latest News
 

వీడు మామూలోడు కాదు.. 3 పెళ్లిళ్లు చేసుకుని నాలుగో అమ్మాయితో ప్రేమాయణం.. అడ్డంగా దొరికిపోయాడిలా Tue, Apr 23, 2024, 10:51 PM
నా కూతురు ఉసురు మోదీకి తగులుతుంది.. కవిత అరెస్టుపై కేసీఆర్ Tue, Apr 23, 2024, 10:44 PM
తెలంగాణలో భిన్న వాతావరణం.. ఓవైపు ఎండలు, మరోవైపు వర్షాలు, ఐఎండీ కీలక అప్డేట్ Tue, Apr 23, 2024, 09:08 PM
యూసఫ్‌గూడలో భారీ అగ్నిప్రమాదం.. కాలి బూడిదైన 16 కార్లు Tue, Apr 23, 2024, 08:59 PM
కుప్పకూలిన నిర్మాణంలోని వంతెన.. ఎంత ప్రమాదం తప్పింది Tue, Apr 23, 2024, 08:53 PM