తెలంగాణాలో బీజేపీ ముఖ్యమంత్రిని చూడాలి: విద్యాసాగర్ రావు
byసూర్య |
Wed, Oct 27, 2021, 08:43 AM
హుజురాబాద్ నియోజకవర్గంలో ఈటల రాజేందర్ గెలిస్తే చాలని టీఆర్ఎస్ పార్టీ పూర్తిగా బిజెపి వశం అవుతుందని బిజేపి సీనియర్ నేత, మహారాష్ట్ర మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు అన్నారు. " కేంద్ర ప్రభుత్వ పథకాలను విమర్శించే హక్కు టీఆర్ఎస్ కు లేదనీ, రాష్ట్రంలో అమలవుతున్న ప్రతి పథకంలో కేంద్రం నిధులే అని విద్యాసాగర్రావు స్పష్టం చేశారు. తెలంగాణాలో బీజేపీ ముఖ్యమంత్రిని చూడాలని ఆశాభావం వ్యక్తంచేశారు. "
Latest News