యాదాద్రి జిల్లాలో పోలీసుల కార్డన్‌సెర్చ్.. 24 బైకులు సీజ్

byసూర్య | Tue, Oct 26, 2021, 08:05 PM

యాదాద్రి: జిల్లాలో పోలీసులు కార్డన్‌సెర్చ్ నిర్వహించారు. బీబీనగర్ మండలంలోని చిన్నరావులపల్లిలో పోలీసులలు కార్డన్‌ సెర్చ్ చేసారు. ఈ తనిఖీలలో సరైన పత్రాలు లేని 24 బైకులు, కారు, ఆటోలను పట్టుకున్నారు. రూ.13వేల విలువైన అక్రమ మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


Latest News
 

హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు తీపి కబురు Thu, Apr 25, 2024, 08:18 PM
కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల తుది జాబితా.. ఖమ్మం నుంచి పొంగులేటి బంధువుకు ఛాన్స్ Thu, Apr 25, 2024, 08:12 PM
చేవెళ్ల ఎంపీ అభ్యర్థిగా "పొలిమేర" నటి నామినేషన్.. పవన్ కళ్యాణ్ ఫ్యాన్ Thu, Apr 25, 2024, 08:07 PM
తీన్మార్‌ మల్లన్నకు కాంగ్రెస్ బంపరాఫర్.. ఆ స్థానం నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటన Thu, Apr 25, 2024, 08:01 PM
ఇక వర్షాలు లేనట్లే.. నేటి నుంచి పెరగనున్న ఎండల తీవ్రత Thu, Apr 25, 2024, 07:56 PM