byసూర్య | Tue, Oct 26, 2021, 08:05 PM
యాదాద్రి: జిల్లాలో పోలీసులు కార్డన్సెర్చ్ నిర్వహించారు. బీబీనగర్ మండలంలోని చిన్నరావులపల్లిలో పోలీసులలు కార్డన్ సెర్చ్ చేసారు. ఈ తనిఖీలలో సరైన పత్రాలు లేని 24 బైకులు, కారు, ఆటోలను పట్టుకున్నారు. రూ.13వేల విలువైన అక్రమ మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.