సీబీఐ మెరుపు దాడులు.. కస్టమ్స్ లో సీబీఐకి చిక్కిన లంచాధికారులు

byసూర్య | Tue, Oct 26, 2021, 03:04 PM

కస్టమ్స్ విభాగంలో లంచాధికారులు సీబీఐకి చిక్కారు. బషీర్‌బాగ్ జీఎస్టీ భవన్‌లో సీబీఐ మెరుపు దాడులు చేసింది. ఇద్దరు అధికారులు సీబీఐకు అడ్డంగా దొరికిపోయారు. కస్టమ్స్ అండ్ యాంటీ విజన్ వింగ్‌లో సూపరింటెండెంట్‌గా పనిచేస్తున్న సురేష్ కుమార్, ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తున్న కిషన్ పాల్ సీబీఐ దాడుల్లో రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయారు. బిల్స్ మెంటినెన్స్ చేయని షాపులు, పలు కంపెనీలు తనిఖీలు చేసిన ఈ ఇద్దరు అధికారులు లంచాలు డిమాండ్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ వ్యవహారంపై పలువురు బాధితుల ఫిర్యాదుల ఆధారంగా సీబీఐ సోదాలు చేపట్టింది. దొరికిన ఇద్దరు అధికారులు ఆదాయానికి మించిన ఆస్తుల వివరాలపై సీబీఐ అధికారులు కూపీ లాగుతున్నారు.


Latest News
 

గరుడ ప్రసాదం పంపిణీ ఆపేశాం: చిలుకూరు ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్ Fri, Apr 19, 2024, 10:27 PM
చేనేత కార్మికులు ఎగిరిగంతేసే వార్త.. నిధులు విడుదల చేసిన రేవంత్ సర్కార్ Fri, Apr 19, 2024, 10:21 PM
పాలిటెక్నిక్ కాలేజీ లెక్చరర్ పోస్టుల ఫలితాల విడుదల Fri, Apr 19, 2024, 09:26 PM
రాంగ్‌ రూట్‌లో వెళ్తున్నారా.. ఇక నుంచి చలాన్లే కాదు.. 3 నెలల జైలు కూడా Fri, Apr 19, 2024, 09:09 PM
వంద రోజుల్లో రైతు రుణమాఫీ చేస్తామని చెప్పలేదు: భట్టి విక్రమార్క Fri, Apr 19, 2024, 09:03 PM