గెల్లు శ్రీనివాస్‌ను గెలిపించాలని అల్టిమేటం జారీ చేసిన బీసీ సంఘాలు

byసూర్య | Tue, Oct 26, 2021, 02:30 PM

హైదరాబాద్‌లోని ఓ హోటల్‌లో బీసీ సంఘాల రాష్ట్ర స్థాయి నేతలు సమావేశమయ్యారు. హుజురాబాద్ ఉప ఎన్నికలో బీసీ వ్యతిరేకులకు గుణ పాఠం చెప్పాలని నిర్ణయించారు. గెల్లు శ్రీనివాస్ యాదవ్‌ను గెలిపించాలని బీసీ సంఘాలు అల్టిమేటం జారీ చేశాయి. జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్యపై బీజేపీ నేతలు చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించాయి. బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌ను ఓడించాలని హుజురాబాద్ ఓటర్లకు ఆర్.కృష్ణయ్య విజ్ఞప్తి చేశారు. సమావేశంలో వివిధ ప్రజా సంఘాలు, ఉద్యోగ సంఘాల నేతలు పాల్గొన్నారు.


Latest News
 

తెలంగాణలోని ఇంటర్ కాలేజీలకు సెలవులు ప్రకటించిన ఇంటర్మీడియట్ బోర్డు Thu, Mar 28, 2024, 10:06 PM
సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన ముంబై లీలావతి హాస్పిటల్ ట్రస్ట్ బృందం Thu, Mar 28, 2024, 08:57 PM
పురుగుల మందు తాగి వ్యక్తి ఆత్మహత్య Thu, Mar 28, 2024, 04:37 PM
అత్తను హతమార్చిన అల్లుడికి షాక్ Thu, Mar 28, 2024, 04:35 PM
చేపల వేటకు వెళ్లి వ్యక్తి మృతి Thu, Mar 28, 2024, 04:35 PM