శంషాబాద్లో ఆలయంలో చోరీ

byసూర్య | Tue, Oct 26, 2021, 01:50 PM

హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం రామంజాపూర్ వెంకటేశ్వరాలయంలో చోరి జరిగింది. స్వామి వారి కిరీటాలు, శఠగోపం, పంచలోహ విగ్రహాలు, బంగారు, వెండి నగలతో పాటు హుండీని దొంగలు ఎత్తుకెళ్లారు. అలాగే ఆలయంలో ఉన్న సీసీ కెమెరాలను ధ్వంసం చేసి డీవీఆర్‌ను తీసుకెళ్లారు. మంగళవారం ఉదయం పూజారి ఆలయం వద్దకు చేరుకోగా ఆలయం అప్పటికే తెరిచి ఉంది. దాంతో ఆయన పోలీసులకు సమాచారం అందించారు. అక్కడకు పోలీసులు చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దొంగల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.


Latest News
 

కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల తుది జాబితా.. ఖమ్మం నుంచి పొంగులేటి బంధువుకు ఛాన్స్ Wed, Apr 24, 2024, 10:04 PM
హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు తీపి కబురు Wed, Apr 24, 2024, 09:59 PM
ఆమె మాటలు నమ్మి నట్టేట మునిగిన రిటైర్డ్ IAS.. రూ.1.89 కోట్లు హాంఫట్ Wed, Apr 24, 2024, 09:00 PM
మంచినీళ్లలా బీర్లు తాగేశారు.. ఆల్ టైం రికార్డ్, అమ్మో అన్ని కోట్ల బీర్లా Wed, Apr 24, 2024, 08:56 PM
చెప్పులతో పొట్టు పొట్టు కొట్టుకున్నరు..బస్సులో భార్యల సీట్ల కోసం భర్తల ఫైట్ Wed, Apr 24, 2024, 08:49 PM