హుజూరాబాద్ ఎన్నికల పోలింగ్ సమయం పెంపు

byసూర్య | Tue, Oct 26, 2021, 11:48 AM

హైదరాబాద్ : హుజూరాబాద్‌ ఉప ఎన్నిక ఈ నెల 30న జరగనుంది. అందుకు ఎన్నికల అధికారులు ఏర్పాట్లు ముమ్మరం చేశారు. అయితే కోవిడ్‌ నిబంధనల నేపథ్యంలో ఈసారి పోలింగ్‌ సమయాన్ని పెంచారు. ఉదయం 7 నుంచి రాత్రి 7 గంటల వరకు పోలింగ్ ఉంటుందని అధికారులు తెలిపారు. గతంలో ఇది సాయంత్రం 5 గంటలవరకే ఉండేది.


Latest News
 

ప్రతి ఒక్కరు ఓటు హక్కును వినియోగించుకోవాలి Thu, Apr 25, 2024, 12:11 PM
అవకాశం ఇవ్వండి అభివృధి చేసి చూపిస్తా : ఎంపీ అభ్యర్థి చామల Thu, Apr 25, 2024, 12:10 PM
నల్గొండ బరిలో స్వతంత్ర అభ్యర్థిగా సురేష్ Thu, Apr 25, 2024, 12:08 PM
కోదాడ శివార్లలో రక్త మోడిన రోడ్డు Thu, Apr 25, 2024, 12:04 PM
కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల తుది జాబితా.. ఖమ్మం నుంచి పొంగులేటి బంధువుకు ఛాన్స్ Wed, Apr 24, 2024, 10:04 PM