byసూర్య | Tue, Oct 26, 2021, 11:48 AM
హైదరాబాద్ : హుజూరాబాద్ ఉప ఎన్నిక ఈ నెల 30న జరగనుంది. అందుకు ఎన్నికల అధికారులు ఏర్పాట్లు ముమ్మరం చేశారు. అయితే కోవిడ్ నిబంధనల నేపథ్యంలో ఈసారి పోలింగ్ సమయాన్ని పెంచారు. ఉదయం 7 నుంచి రాత్రి 7 గంటల వరకు పోలింగ్ ఉంటుందని అధికారులు తెలిపారు. గతంలో ఇది సాయంత్రం 5 గంటలవరకే ఉండేది.