రోడ్డు ప్రమాదంలో ఒకరి దుర్మరణం

byసూర్య | Tue, Oct 26, 2021, 11:43 AM

రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందిన సంఘటన ములుగు జిల్లా ములుగు మండలంలోని బండారుపల్లి సమీపంలో జరిగింది. ములుగు మండలంలోని మల్లంపల్లికి చెందిన బోల్ల భిక్షపతి (45) బండారుపల్లిలోని పాఠశాల వసతి గృహంలో తన కుమార్తెను చేర్పించి ద్విచక్రవాహనంపై వెళ్తుండగా అతని బైక్ విద్యుత్తు స్తంభాన్ని ఢీకొనడంతో తీవ్ర గాయాలయ్యాయి. ఆయనను వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం మృతి చెందాడు.


Latest News
 

పాలిటెక్నిక్ కాలేజీ లెక్చరర్ పోస్టుల ఫలితాల విడుదల Fri, Apr 19, 2024, 09:26 PM
రాంగ్‌ రూట్‌లో వెళ్తున్నారా.. ఇక నుంచి చలాన్లే కాదు.. 3 నెలల జైలు కూడా Fri, Apr 19, 2024, 09:09 PM
వంద రోజుల్లో రైతు రుణమాఫీ చేస్తామని చెప్పలేదు: భట్టి విక్రమార్క Fri, Apr 19, 2024, 09:03 PM
కేసీఆర్ బస్సు యాత్ర షెడ్యూల్ సిద్ధం Fri, Apr 19, 2024, 08:58 PM
చిలుకూరు బాలాజీ గరుడ ప్రసాద వితరణకు పోటెత్తిన భక్తులు.. తొక్కిసలాట Fri, Apr 19, 2024, 07:49 PM