పేకాట ఆడుతున్న నలుగురు వ్యక్తుల పై కేసు నమోదు

byసూర్య | Tue, Oct 26, 2021, 10:31 AM

పేకాట ఆడుతున్న నలుగురు వ్యక్తులపై సోమవారం కేతేపల్లి పోలీసులు దాడి చేసి కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని గుడివాడ గ్రామంలో దేవరకొండ జానయ్య ఇంట్లో కొంతమంది పేకాట అవుతున్నారని సమాచారంతో దాడి చేసి పేకాట ఆడుతున్న నలుగురు వ్యక్తుల నుండి 23,150 రూ: స్వాధీనం చేసుకున్నారు. ఈ దాడిలో చిత్తలూరి లక్ష్మయ్య, చిత్తలూరి సైదులు, ఎరుకల అంజయ్య, దేవరకొండ అంజయ్య పై కేసు నమోదు చేశారు.


Latest News
 

హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు తీపి కబురు Thu, Apr 25, 2024, 08:18 PM
కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల తుది జాబితా.. ఖమ్మం నుంచి పొంగులేటి బంధువుకు ఛాన్స్ Thu, Apr 25, 2024, 08:12 PM
చేవెళ్ల ఎంపీ అభ్యర్థిగా "పొలిమేర" నటి నామినేషన్.. పవన్ కళ్యాణ్ ఫ్యాన్ Thu, Apr 25, 2024, 08:07 PM
తీన్మార్‌ మల్లన్నకు కాంగ్రెస్ బంపరాఫర్.. ఆ స్థానం నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటన Thu, Apr 25, 2024, 08:01 PM
ఇక వర్షాలు లేనట్లే.. నేటి నుంచి పెరగనున్న ఎండల తీవ్రత Thu, Apr 25, 2024, 07:56 PM