గంజాయి తాగుతున్న యువకుల అరెస్టు

byసూర్య | Tue, Oct 26, 2021, 09:50 AM

బూర్గంపాడు మండలంలో గంజాయి తాగుతున్న యువకులను పోలీసులు సోమవారం అదుపులోకి తీసుకున్నారు. సారపాకలోని ఓ ప్రాంతంలో గంజాయి తాగుతున్నారనే సమాచారంతో పోలీసులు దాడులు నిర్వహించారు. రమేశ్, సాకీర్, రోహిత్, రామాంజనేయులు, స్వరూప్లను అదుపులోకి తీసుకుని వీరి నుంచి రూ. 10 వేల విలువైన 500 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఒడిశాలో ఓ వ్యక్తి నుంచి దీన్ని కొనుగోలు చేసినట్లు, నిందితులను రిమాండక్కు తరలించినట్లు పోలీసులు వెల్లడించారు.


Latest News
 

తెలంగాణలోని ఇంటర్ కాలేజీలకు సెలవులు ప్రకటించిన ఇంటర్మీడియట్ బోర్డు Thu, Mar 28, 2024, 10:06 PM
సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన ముంబై లీలావతి హాస్పిటల్ ట్రస్ట్ బృందం Thu, Mar 28, 2024, 08:57 PM
పురుగుల మందు తాగి వ్యక్తి ఆత్మహత్య Thu, Mar 28, 2024, 04:37 PM
అత్తను హతమార్చిన అల్లుడికి షాక్ Thu, Mar 28, 2024, 04:35 PM
చేపల వేటకు వెళ్లి వ్యక్తి మృతి Thu, Mar 28, 2024, 04:35 PM