శంషాబాద్‌ విమానాశ్రయంలోవిదేశీ నగదు పట్టివేత

byసూర్య | Mon, Oct 25, 2021, 03:22 PM

శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీగా వీదేశీ కరెన్సీ పట్టుబడింది. సోమవారం ఉదయం దుబాయ్ నుంచి వచ్చిన ఓ ప్రయాణికుడి వద్ద అక్రమంగా తరలిస్తున్న 10 లక్షలకుపైగా విదేశీ కరెన్సీని అధికారులు పట్టుకున్నారు. ఈవై-275 అనే విమానంలో దుబాయ్‌ నుంచి హైదరాబాద్‌ వచ్చిన అలియా భాను అనే ప్రయాణికుడిని సీఐఎస్‌ఎఫ్‌ అధికారులు తనిఖీ చేశారు. ఈ సందర్భంగా అతడి వద్ద 10 లక్షలకు పైగా విదేశీ కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు. విచారణ నిమిత్తం అతడిని తమ ఆదీనంలోకి తీసుకున్నారు.


Latest News
 

రోడ్డు ప్రమాదంలో ఒకరికి తీవ్ర గాయాలు Tue, Apr 23, 2024, 12:17 PM
ఏడుగురు పేకాట రాయళ్ల అరెస్ట్ Tue, Apr 23, 2024, 12:10 PM
ఘనంగా హనుమన్ జయంతి వేడుకలు Tue, Apr 23, 2024, 12:04 PM
కార్పొరేషన్ చైర్మన్ కాసులను సత్కరించిన ఆలయ కమిటీ సభ్యులు Tue, Apr 23, 2024, 11:55 AM
పిట్లంలో హనుమాన్ జయంతి వేడుకలు Tue, Apr 23, 2024, 11:54 AM