byసూర్య | Mon, Oct 25, 2021, 03:09 PM
భైంసాలో దళితుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన నిందితుడుని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలూ జరగకుండా పోలీసులు భారీగా మోహరించారు. భైంసాలో 144 సెక్షన్ అమలైంది. భైంసా బంద్ ప్రశాంతంగా కొనసాగుతోంది.భైంసాలో దళితుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన నిందితుడుని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలూ జరగకుండా పోలీసులు భారీగా మోహరించారు. భైంసాలో 144 సెక్షన్ అమలైంది. భైంసా బంద్ ప్రశాంతంగా కొనసాగుతోంది.