భైంసాలో కొనసాగుతున్న దళితుల ఆందోళనలు

byసూర్య | Mon, Oct 25, 2021, 03:09 PM

భైంసాలో దళితుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన నిందితుడుని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలూ జరగకుండా పోలీసులు భారీగా మోహరించారు. భైంసాలో 144 సెక్షన్ అమలైంది. భైంసా బంద్ ప్రశాంతంగా కొనసాగుతోంది.భైంసాలో దళితుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన నిందితుడుని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలూ జరగకుండా పోలీసులు భారీగా మోహరించారు. భైంసాలో 144 సెక్షన్ అమలైంది. భైంసా బంద్ ప్రశాంతంగా కొనసాగుతోంది.


Latest News
 

కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల తుది జాబితా.. ఖమ్మం నుంచి పొంగులేటి బంధువుకు ఛాన్స్ Wed, Apr 24, 2024, 10:04 PM
హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు తీపి కబురు Wed, Apr 24, 2024, 09:59 PM
ఆమె మాటలు నమ్మి నట్టేట మునిగిన రిటైర్డ్ IAS.. రూ.1.89 కోట్లు హాంఫట్ Wed, Apr 24, 2024, 09:00 PM
మంచినీళ్లలా బీర్లు తాగేశారు.. ఆల్ టైం రికార్డ్, అమ్మో అన్ని కోట్ల బీర్లా Wed, Apr 24, 2024, 08:56 PM
చెప్పులతో పొట్టు పొట్టు కొట్టుకున్నరు..బస్సులో భార్యల సీట్ల కోసం భర్తల ఫైట్ Wed, Apr 24, 2024, 08:49 PM