సికింద్రాబాద్ లో ఆర్టీసీ బస్సు ఢీకొని వ్యక్తి అక్కడికక్కడే మృతి

byసూర్య | Mon, Oct 25, 2021, 02:55 PM

సికింద్రాబాద్ సంగీత్ కీస్ హై స్కూల్ వద్ద వ్యక్తిని ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. బైక్‌పై వెళుతున్న కూరగాయల వ్యాపారి శ్రీనివాస్ మృతి చెందాడు. బస్సు ఢీకొట్టడంతో చక్రాల కింద పడి శ్రీనివాస్ అక్కడికక్కడే మృతి చెందాడు. డ్రైవర్ చింతల మహేష్‌ను గోపాలపురం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.


Latest News
 

ఆగివున్న బస్సును ఢీకొన్న కారు.. తృటిలో తప్పిన ప్రమాదం Thu, Apr 25, 2024, 01:28 PM
కూలీలకు పనిముట్లు అందించాలి Thu, Apr 25, 2024, 01:26 PM
బూత్ స్థాయిలో కార్యకర్తలు కష్టపడి పని చేయాలి : అరుణతార Thu, Apr 25, 2024, 01:23 PM
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి స్పాట్ డెడ్ Thu, Apr 25, 2024, 01:14 PM
అయ్యాపల్లిలో ఘనంగా బోనాలు Thu, Apr 25, 2024, 01:11 PM