రంగారెడ్డి జిల్లా లో రోడ్డు ప్రమాదం

byసూర్య | Mon, Oct 25, 2021, 02:50 PM

పుట్టింటికి వెళ్లి వస్తూ రోడ్డు ప్రమాదంలో ఓ గర్భిణి ప్రాణాలు విడిచింది. ఈ విషాద ఘటన రంగారెడ్డి జిల్లా ఫరూక్‌నగర్‌ మండలం లింగారెడ్డి గూడ వద్ద చోటు సోమవారం తెల్లవారు జామున చోటు చేసుకున్నది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. షాద్‌నగర్‌కు చెందిన దాసరి శైలజ పశ్చిమ గోదావరి జిల్లా గోపాలపురంలో పుట్టింటికి వెళ్లి తిరిగి కారులో వస్తున్నది. ఈ క్రమంలో లింగారెడ్డిగూడ వద్దకు చేరుకోగానే వెనుక నుంచి వచ్చిన గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. కారులో ఉన్న శైలజ మృతి చెందగా.. మరో ముగ్గురికి గాయాలవగా ఆసుపత్రికి తరలించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


Latest News
 

కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల తుది జాబితా.. ఖమ్మం నుంచి పొంగులేటి బంధువుకు ఛాన్స్ Thu, Apr 25, 2024, 08:12 PM
చేవెళ్ల ఎంపీ అభ్యర్థిగా "పొలిమేర" నటి నామినేషన్.. పవన్ కళ్యాణ్ ఫ్యాన్ Thu, Apr 25, 2024, 08:07 PM
తీన్మార్‌ మల్లన్నకు కాంగ్రెస్ బంపరాఫర్.. ఆ స్థానం నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటన Thu, Apr 25, 2024, 08:01 PM
ఇక వర్షాలు లేనట్లే.. నేటి నుంచి పెరగనున్న ఎండల తీవ్రత Thu, Apr 25, 2024, 07:56 PM
ఆ మార్గంలో జర్నీ చేసేవారికి టీఎస్‌ఆర్టీసీ బంపరాఫర్ Thu, Apr 25, 2024, 07:50 PM