6వ రోజు ప్రారంభమైన షర్మిల పాదయాత్ర

byసూర్య | Mon, Oct 25, 2021, 12:32 PM

వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు షర్మిల చేపట్టిన ప్రజా ప్రస్థానం పాదయాత్ర సోమవారం నాటికి ఆరవ రోజుకు చేరుకుంది. ఇవాళ మహేశ్వరం నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో పాదయాత్ర చేస్తున్నారు. సాయంత్రం లేమురు వద్ద షర్మిల 'మాట ముచ్చట' కార్యక్రమం నిర్వహిస్తారు. కాగా శ్రీలంకకు చెందిన వైఎస్ అభిమానులు షర్మిలను కలిసి పాదయాత్రకి మద్దతు తెలిపారు.ఈ నెల 20వ తేదీన షర్మిల రంగారెడ్డి జిల్లాలోని చేవెళ్లలో తన పాదయాత్రను ప్రారంభించిన విషయం తెలిసిందే. మొత్తం 90 అసెంబ్లీ, 14 లోక్‌సభ నియోజకవర్గాల మీదుగా మొత్తం 4వేల కిలోమీటర్ల పాదయాత్ర చేయనున్నారు.


 


Latest News
 

తెలంగాణలోని ఇంటర్ కాలేజీలకు సెలవులు ప్రకటించిన ఇంటర్మీడియట్ బోర్డు Thu, Mar 28, 2024, 10:06 PM
సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన ముంబై లీలావతి హాస్పిటల్ ట్రస్ట్ బృందం Thu, Mar 28, 2024, 08:57 PM
పురుగుల మందు తాగి వ్యక్తి ఆత్మహత్య Thu, Mar 28, 2024, 04:37 PM
అత్తను హతమార్చిన అల్లుడికి షాక్ Thu, Mar 28, 2024, 04:35 PM
చేపల వేటకు వెళ్లి వ్యక్తి మృతి Thu, Mar 28, 2024, 04:35 PM