byసూర్య | Sun, Oct 24, 2021, 07:36 PM
రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండలం మైసిగండి మైసమ్మ ఆలయాన్ని ఆదివారం సీఎల్పీ నాయకుడు భట్టి విక్రమార్క సతీమణి నందిని, ఆమె కుటుంబ సభ్యులు దర్శించారు. మైసమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కలు చెల్లించుకున్నారు. ఈవో స్నేహలత, ఫౌండర్ ట్రస్టీ రమావత్ సిరోలి పంతూలు నందిని సత్కరించారు. అంతకు ముందు పీసీసీ సభ్యుడు అయిళ్ల శ్రీనివాస్గౌడ్ నందినికి సత్కరించారు.