మైసమ్మ ఆలయానికి భట్టి విక్రమార్క సతీమణి

byసూర్య | Sun, Oct 24, 2021, 07:36 PM

రంగారెడ్డి జిల్లా కడ్తాల్‌ మండలం మైసిగండి మైసమ్మ ఆలయాన్ని ఆదివారం సీఎల్పీ నాయకుడు భట్టి విక్రమార్క సతీమణి నందిని, ఆమె కుటుంబ సభ్యులు దర్శించారు. మైసమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కలు చెల్లించుకున్నారు. ఈవో స్నేహలత, ఫౌండర్‌ ట్రస్టీ రమావత్‌ సిరోలి పంతూలు నందిని సత్కరించారు. అంతకు ముందు పీసీసీ సభ్యుడు అయిళ్ల శ్రీనివాస్‌గౌడ్‌ నందినికి సత్కరించారు.


Latest News
 

కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల తుది జాబితా.. ఖమ్మం నుంచి పొంగులేటి బంధువుకు ఛాన్స్ Wed, Apr 24, 2024, 10:04 PM
హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు తీపి కబురు Wed, Apr 24, 2024, 09:59 PM
ఆమె మాటలు నమ్మి నట్టేట మునిగిన రిటైర్డ్ IAS.. రూ.1.89 కోట్లు హాంఫట్ Wed, Apr 24, 2024, 09:00 PM
మంచినీళ్లలా బీర్లు తాగేశారు.. ఆల్ టైం రికార్డ్, అమ్మో అన్ని కోట్ల బీర్లా Wed, Apr 24, 2024, 08:56 PM
చెప్పులతో పొట్టు పొట్టు కొట్టుకున్నరు..బస్సులో భార్యల సీట్ల కోసం భర్తల ఫైట్ Wed, Apr 24, 2024, 08:49 PM