షర్మిల తో వైవీ సుబ్బారెడ్డి భేటీ

byసూర్య | Sun, Oct 24, 2021, 06:02 PM

 వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు షర్మిలను టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి కలిసారు. సుమారు గంటపాటు మాట్లాడుకున్నారు. మహేశ్వరం నియోజక వర్గంలో షర్మిల ప్రజాప్రస్థానం పాదయాత్ర ఐదోరోజు కొనసాగుతోంది. పాదయాత్రకు సుబ్బారెడ్డి సంఘీభావం తెలిపారు. తాజా రాజకీయ పరిణామాలతో ఈ భేటీకి రాజకీయ ప్రాధాన్యత ఏర్పడింది. ఆదివారం నాగారం గ్రామంలో షర్మిల బస చేసిన సమయంలో సుబ్బారెడ్డి, వైఎస్ షర్మిలను కలిసారు. ఈ భేటీలో ఏం మాట్లాడారన్నదానిపై పార్టీలో చర్చ జరుగుతోంది.


Latest News
 

యాదాద్రిలో ఎంపీ అభ్యర్థి చామల ప్రత్యేక పూజలు Wed, Apr 24, 2024, 02:38 PM
రామంతపూర్ డివిజన్ లో ఖాళీ అవుతున్న బిఆర్ఎస్ Wed, Apr 24, 2024, 02:31 PM
ఖాళీ బిందెలతో రోడ్డుపై ధర్నా Wed, Apr 24, 2024, 01:52 PM
సెకండియర్ ఫలితాల్లో నాగర్ కర్నూల్ 34 వ స్థానం Wed, Apr 24, 2024, 01:49 PM
వేసవి సెలవుల్లో తరగతులు నిర్వహిస్తే కఠిన చర్యలు Wed, Apr 24, 2024, 01:43 PM