కర్ఫ్యూ టైమ్‌లో బయటికొస్తే.. రాచకొండ పోలీసుల వినూత్న ప్రయోగం

byసూర్య | Sun, Jun 13, 2021, 12:16 PM

రాచకొండ పోలీసులు శనివారం ఆపరేషన్‌ ఛబుత్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. లాక్‌డౌన్‌ నిబంధనలు ఉల్లంఘించిన, రాత్రి కర్ఫ్యూ సమయంలో అనవసరంగా బయటకొచ్చిన వారిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం అందరి వివరాలు నమోదు చేసుకొని వారికి కౌన్సిలింగ్‌ ఇచ్చారు. రాచకొండ పోలీసుల వినూత్న ప్రయోగంతో ఆకతాయిలు, పోకిరీలు బయటకు రావాలంటేనే భయపడుతున్నారు. రాచకొండ పరిధిలోని ఉప్పల్‌, బాలాపూర్‌, మీర్‌పేట పోలీస్‌స్టేషన్‌ల పరిధిలో ఒక్కో స్టేషన్‌ పరిధిలో 50-100 మందిని అదుపులోకి తీసుకున్నారు. 


Latest News
 

వీడు మామూలోడు కాదు.. 3 పెళ్లిళ్లు చేసుకుని నాలుగో అమ్మాయితో ప్రేమాయణం.. అడ్డంగా దొరికిపోయాడిలా Tue, Apr 23, 2024, 10:51 PM
నా కూతురు ఉసురు మోదీకి తగులుతుంది.. కవిత అరెస్టుపై కేసీఆర్ Tue, Apr 23, 2024, 10:44 PM
తెలంగాణలో భిన్న వాతావరణం.. ఓవైపు ఎండలు, మరోవైపు వర్షాలు, ఐఎండీ కీలక అప్డేట్ Tue, Apr 23, 2024, 09:08 PM
యూసఫ్‌గూడలో భారీ అగ్నిప్రమాదం.. కాలి బూడిదైన 16 కార్లు Tue, Apr 23, 2024, 08:59 PM
కుప్పకూలిన నిర్మాణంలోని వంతెన.. ఎంత ప్రమాదం తప్పింది Tue, Apr 23, 2024, 08:53 PM