రేపటి నుంచి ఉచిత యోగా తరగతులు..

byసూర్య | Sun, Jun 13, 2021, 10:55 AM

ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా ఈ నెల14 నుంచి ఉచిత యోగా తరగతులు ప్రారంభిస్తున్నట్లు యోగా గురూజీ ఆర్‌.ఎస్.ప్రసాద్‌ తెలిపారు. కేపీహెచ్‌బీకాలనీలోని అందరికీ ఆరోగ్యం సంస్థ కార్యాలయంలో ఉదయం 6గంటల నుంచి 7వరకు ఆన్‌లైన్‌ విధానంలో కార్యక్రమం కొనసాగుతుందని పేర్కొన్నారు. ప్రపంచ యోగా దినోత్సవంలో భాగంగా జూన్‌ 21న సంస్థ కార్యాలయంలో చేపట్టే కార్యక్రమాలకు సంబంధించిన పోస్టర్‌ను శనివారం మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌ విడుదల చేశారు. ఉచిత యోగా శిక్షణలో పాల్గొనే వారు ముందస్తుగా ఫోన్‌ నెం. 9666590666, 9666510666 లను సంప్రదించి పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు. 


Latest News
 

తెలంగాణ ప్రభుత్వం రైతులకు గుడ్ న్యూస్ Fri, Mar 29, 2024, 11:16 AM
నేడు పత్తి కొనుగోళ్లు బంద్ Fri, Mar 29, 2024, 11:10 AM
నర్సాపూర్ నాయకులను కలిసిన నీలం మధు Fri, Mar 29, 2024, 11:00 AM
పార్టీ శ్రేణులతో భేష్ అనిపించుకుంటున్న ఎమ్మెల్యే మర్రి Fri, Mar 29, 2024, 10:56 AM
సీఎం రేవంత్ తో కేశవరావు భేటీ Fri, Mar 29, 2024, 10:47 AM