భూ కబ్జాల వెనుక ఉన్నది ఆ టిఆర్ఎస్ మంత్రే : బీజేపీ నేత ఎన్వీఎస్‌ఎస్‌ ప్రభాకర్‌

byసూర్య | Sat, Jun 12, 2021, 05:06 PM

భూదందాల వెనుక మంత్రి కేటీఆర్‌ టీమ్ ఉందని బీజేపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్‌ఎస్‌ ప్రభాకర్‌ ఆరోపించారు. శనివారం ప్రభాకర్‌ మీడియాతో మాట్లాడుతూ... 70మందికి పైగా టీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై భూకబ్జాల ఆరోపణలున్నాయన్నారు. టీఆర్ఎస్ నేతల భూముల ధరల కోసమే 13 లింక్ రోడ్ల నిర్మాణం చేపట్టారన్నారు.రాష్ట్రంలో జరిగే ప్రతి భూలావాదేవీ వెనుక కేటీఆర్ టీం ప్రమేయముందని చెప్పారు. కేటీఆర్ మిత్రబృందం రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తోందన్నారు. భూముల అమ్మకాలు ఆక్రమణదారులకు వరంగా మారనుందదన్నారు. భూముల అమ్మకాలపై అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. కల్తీ విత్తనాలను అమ్మే వారిని వెంటనే అరెస్ట్‌ చేయలేకపోతున్నారని ఎన్వీఎస్‌ఎస్‌ ప్రభాకర్‌ అన్నారు. 


Latest News
 

గరుడ ప్రసాదం పంపిణీ ఆపేశాం: చిలుకూరు ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్ Fri, Apr 19, 2024, 10:27 PM
చేనేత కార్మికులు ఎగిరిగంతేసే వార్త.. నిధులు విడుదల చేసిన రేవంత్ సర్కార్ Fri, Apr 19, 2024, 10:21 PM
పాలిటెక్నిక్ కాలేజీ లెక్చరర్ పోస్టుల ఫలితాల విడుదల Fri, Apr 19, 2024, 09:26 PM
రాంగ్‌ రూట్‌లో వెళ్తున్నారా.. ఇక నుంచి చలాన్లే కాదు.. 3 నెలల జైలు కూడా Fri, Apr 19, 2024, 09:09 PM
వంద రోజుల్లో రైతు రుణమాఫీ చేస్తామని చెప్పలేదు: భట్టి విక్రమార్క Fri, Apr 19, 2024, 09:03 PM