రేపు యాదాద్రికి సీఎం కేసీఆర్

byసూర్య | Sat, Jun 12, 2021, 11:37 AM

హైదరాబాద్: తెలంగాణ సీఎం కేసీఆర్ రేపు యాదాద్రిని సందర్శించనున్నారు. యాదాద్రి పనుల పురోగతిని పరిశీలించనున్నారు. కేసీఆర్‌తో పాటు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ, గవర్నర్ తమిళి సై లు సైతం యాదాద్రికి వెళ్లనున్నారు. భారత ప్రధాన న్యాయమూర్తి హోదాలో మొదటిసారి యాదాద్రిని ఎన్వీ రమణ దర్శించుకోనున్నారు. సీజేఐ హోదాలో వస్తుండటంతో ఘనంగా స్వాగతం పలికేందుకు ఆలయ సిబ్బంది ఏర్పాట్లు చేస్తోంది.


Latest News
 

చెరుకు శ్రీనివాస్ రెడ్డిని కలిసిన నీలం మధు ముదిరాజ్ Fri, Mar 29, 2024, 03:42 PM
బీఆర్ఎస్ వరంగల్ ఎంపీ అభ్యర్థిగా తాటికొండ రాజయ్య? Fri, Mar 29, 2024, 03:11 PM
సీఎం రేవంత్ ను కలిసిన కేకే Fri, Mar 29, 2024, 03:08 PM
నిప్పంటించుకుని యువకుని ఆత్మహత్య Fri, Mar 29, 2024, 02:56 PM
ప్రజల సౌకర్యార్థం బోరును తవ్వించినవి కాంగ్రెస్ నాయకులు Fri, Mar 29, 2024, 02:55 PM