జ్యోతిబాపూలే గురుకుల దరఖాస్తు గడువు పొడిగింపు

byసూర్య | Fri, Jun 11, 2021, 04:27 PM

మహాత్మాజ్యోతిబాపూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యాలయాల్లో ప్రవేశానికి గడువు పొడిగించినట్టు విద్యాసంస్దల కార్యదర్శి మల్లయ్యభట్టు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. గురుకుల విద్యాలయాల సంస్థ బాల బాలికలకు ఇంగ్లీష్‌ మీడియం, జూనియర్‌ కళాశాలలు, మహిళా డిగ్రీ కళాశాలల్లో మొదటి సంవత్సరం ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. ఈ నెల 21వ తేదీ వరకూ గడువును పొడిగించారు. దరఖాస్తులను ఆన్‌లైన్‌ ద్వారా చేసుకోవ చ్చని తెలిపారు. బిసి, ఎస్‌సి, ఎస్టీ, ఈబీసి విద్యార్ధినీ విద్యార్ధులు ఈ అవకాశాన్నిసద్వినియోగం చేసుకోవాలని కోరారు.


Latest News
 

హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు తీపి కబురు Thu, Apr 25, 2024, 08:18 PM
కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల తుది జాబితా.. ఖమ్మం నుంచి పొంగులేటి బంధువుకు ఛాన్స్ Thu, Apr 25, 2024, 08:12 PM
చేవెళ్ల ఎంపీ అభ్యర్థిగా "పొలిమేర" నటి నామినేషన్.. పవన్ కళ్యాణ్ ఫ్యాన్ Thu, Apr 25, 2024, 08:07 PM
తీన్మార్‌ మల్లన్నకు కాంగ్రెస్ బంపరాఫర్.. ఆ స్థానం నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటన Thu, Apr 25, 2024, 08:01 PM
ఇక వర్షాలు లేనట్లే.. నేటి నుంచి పెరగనున్న ఎండల తీవ్రత Thu, Apr 25, 2024, 07:56 PM