వివాహమైన రెండు వారాలకే నవవధువు ఆత్మహత్య

byసూర్య | Fri, Jun 11, 2021, 01:33 PM

నవ వధువుకు నిండు నూరేళ్లు నిండాయి. వివాహం అయిన రెండు వారాలకే బలవన్మరణానికి పాల్పడిన ఘటన కలకలం రేపుతోంది. రంగారెడ్డి జిల్లాలోని మంచాలలో ఈ విషాద ఘటన చోటు చేసుకుంది. పెళ్లయిన రెండు వారాలకే నవవధువు ఆత్మహత్య చేసుకుంది.21 సంవత్సరాల యువతి 14 రోజుల కిందట మంచాలకు చెందిన యువకునితో వివాహం జరిగింది. అప్పటి నుంచి ఆమె అత్తగారింట్లోనే ఉంటోంది. ఈ క్రమంలో ఆమె గురువారం ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. అయితే నవవధువు ఎందుకు ఆత్మహత్యకు పాల్పడింది అనే విషయంపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు వివిధ కోణాల్లో విచారణ చేపడుతున్నారు.


 


 


Latest News
 

గరుడ ప్రసాదం పంపిణీ ఆపేశాం: చిలుకూరు ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్ Fri, Apr 19, 2024, 10:27 PM
చేనేత కార్మికులు ఎగిరిగంతేసే వార్త.. నిధులు విడుదల చేసిన రేవంత్ సర్కార్ Fri, Apr 19, 2024, 10:21 PM
పాలిటెక్నిక్ కాలేజీ లెక్చరర్ పోస్టుల ఫలితాల విడుదల Fri, Apr 19, 2024, 09:26 PM
రాంగ్‌ రూట్‌లో వెళ్తున్నారా.. ఇక నుంచి చలాన్లే కాదు.. 3 నెలల జైలు కూడా Fri, Apr 19, 2024, 09:09 PM
వంద రోజుల్లో రైతు రుణమాఫీ చేస్తామని చెప్పలేదు: భట్టి విక్రమార్క Fri, Apr 19, 2024, 09:03 PM