byసూర్య | Fri, Jun 11, 2021, 09:26 AM
హైదరాబాద్: పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలపై కాంగ్రెస్ నిరసన చేపట్టింది. ఈరోజు అన్ని పెట్రోల్ బంక్ల దగ్గర కాంగ్రెస్ నేతలు ఆందోళనలు చేపట్టనున్నారు. ఏఐసీసీ పిలుపుతో జిల్లా, మండల కేంద్రాల్లో కాంగ్రెస్ నేతలు ఆందోళనలు చేయనున్నారు. వెంటనే పెరిగిన పెట్రోల్, డిజిల్ ధరలు తగ్గించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.