byసూర్య | Thu, Jun 10, 2021, 01:27 PM
హైదరాబాద్: రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్తో ఇన్చార్జ్ తరుణ్ చుగ్ గురువారం బీజేపీ కార్యాలయంలో సమావేశమయ్యారు. ఈటల చేరిక, పార్టీ బలోపేతంపై ప్రధానంగా చర్చ జరుగుతున్నట్లు తెలుస్తోంది. సాయంత్రం కోర్ కమిటీతో తరుణ్ చుగ్, బీజేపీ ఆర్గనైజింగ్ సహకార్యదర్శి ప్రకాష్ జీ సమావేశంకానున్నారు.