బండి సంజయ్‌తో తరుణ్ చుగ్ భేటీ

byసూర్య | Thu, Jun 10, 2021, 01:27 PM

హైదరాబాద్: రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌తో ఇన్‌చార్జ్ తరుణ్ చుగ్ గురువారం బీజేపీ కార్యాలయంలో సమావేశమయ్యారు. ఈటల చేరిక, పార్టీ బలోపేతంపై ప్రధానంగా చర్చ జరుగుతున్నట్లు తెలుస్తోంది. సాయంత్రం కోర్ కమిటీతో తరుణ్ చుగ్, బీజేపీ ఆర్గనైజింగ్ సహకార్యదర్శి ప్రకాష్ జీ సమావేశంకానున్నారు.


Latest News
 

కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల తుది జాబితా.. ఖమ్మం నుంచి పొంగులేటి బంధువుకు ఛాన్స్ Wed, Apr 24, 2024, 10:04 PM
హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు తీపి కబురు Wed, Apr 24, 2024, 09:59 PM
ఆమె మాటలు నమ్మి నట్టేట మునిగిన రిటైర్డ్ IAS.. రూ.1.89 కోట్లు హాంఫట్ Wed, Apr 24, 2024, 09:00 PM
మంచినీళ్లలా బీర్లు తాగేశారు.. ఆల్ టైం రికార్డ్, అమ్మో అన్ని కోట్ల బీర్లా Wed, Apr 24, 2024, 08:56 PM
చెప్పులతో పొట్టు పొట్టు కొట్టుకున్నరు..బస్సులో భార్యల సీట్ల కోసం భర్తల ఫైట్ Wed, Apr 24, 2024, 08:49 PM