గాజులరామారం వ్యాక్సినేషన్ సెంటర్ వద్ద గందరగోళం

byసూర్య | Wed, Jun 09, 2021, 12:10 PM

 కుత్బుల్లాపూర్ గాజులరామారం వ్యాక్సినేషన్ సెంటర్ వద్ద గందరగోళం నెలకొంది. వ్యాక్సిన్ కోసం జనం వేలాదిగా రావడంతో ఇబ్బందికర పరిస్థితి నెలకొంది. జీహెచ్ఎంసీ సిబ్బందితో ప్రజలు వాగ్వాదానికి దిగారు. స్లాట్ బుక్ చేసిన సమయం కంటే ముందుగానే జనం రావడంతో గందరగోళ పరిస్థితికి దారి తీసింది. దీంతో పోలీసులు భారీగా మోహరించారు. మరోవైపు జీహెచ్ఎంసీ అధికారులు వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని నిలిపివేశారు.


Latest News
 

కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల తుది జాబితా.. ఖమ్మం నుంచి పొంగులేటి బంధువుకు ఛాన్స్ Wed, Apr 24, 2024, 10:04 PM
హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు తీపి కబురు Wed, Apr 24, 2024, 09:59 PM
ఆమె మాటలు నమ్మి నట్టేట మునిగిన రిటైర్డ్ IAS.. రూ.1.89 కోట్లు హాంఫట్ Wed, Apr 24, 2024, 09:00 PM
మంచినీళ్లలా బీర్లు తాగేశారు.. ఆల్ టైం రికార్డ్, అమ్మో అన్ని కోట్ల బీర్లా Wed, Apr 24, 2024, 08:56 PM
చెప్పులతో పొట్టు పొట్టు కొట్టుకున్నరు..బస్సులో భార్యల సీట్ల కోసం భర్తల ఫైట్ Wed, Apr 24, 2024, 08:49 PM