byసూర్య | Wed, Jun 09, 2021, 09:31 AM
హైదరాబాద్: యూనివర్సిటీల వీసీలతో గవర్నర్ తమిళసై ఈరోజు సమావేశంకానున్నారు. వీసీలతో గవర్నర్ తమిళసై వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో ఉన్నత విద్యా మండలి, విద్యాశాఖ అధికారులు పాల్గొననున్నారు. కరోనా దృష్ట్యా ఆన్లైన్ క్లాసులు, పరీక్షల నిర్వహణపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించనున్నట్లు తెలుస్తోంది.