నేడు యూనివర్సీటీల వీసీలతో గవర్నర్ భేటీ

byసూర్య | Wed, Jun 09, 2021, 09:31 AM

హైదరాబాద్‌: యూనివర్సిటీల వీసీలతో గవర్నర్‌ తమిళసై ఈరోజు సమావేశంకానున్నారు. వీసీలతో గవర్నర్‌ తమిళసై వీడియోకాన్ఫరెన్స్‌ నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో ఉన్నత విద్యా మండలి, విద్యాశాఖ అధికారులు పాల్గొననున్నారు. కరోనా దృష్ట్యా ఆన్‌లైన్‌ క్లాసులు, పరీక్షల నిర్వహణపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించనున్నట్లు తెలుస్తోంది.


Latest News
 

చెరుకు శ్రీనివాస్ రెడ్డిని కలిసిన నీలం మధు ముదిరాజ్ Fri, Mar 29, 2024, 03:42 PM
బీఆర్ఎస్ వరంగల్ ఎంపీ అభ్యర్థిగా తాటికొండ రాజయ్య? Fri, Mar 29, 2024, 03:11 PM
సీఎం రేవంత్ ను కలిసిన కేకే Fri, Mar 29, 2024, 03:08 PM
నిప్పంటించుకుని యువకుని ఆత్మహత్య Fri, Mar 29, 2024, 02:56 PM
ప్రజల సౌకర్యార్థం బోరును తవ్వించినవి కాంగ్రెస్ నాయకులు Fri, Mar 29, 2024, 02:55 PM