హుజూరాబాద్‌లో రెండోరోజు పర్యటించనున్న ఈటల

byసూర్య | Wed, Jun 09, 2021, 08:49 AM

కరీంనగర్: ఎమ్మెల్యే ఈటల రాజేందర్ రెండో రోజు హుజూరాబాద్‌లో పర్యటించనున్నారు. ఇల్లందకుంట మండలం లక్మాజిపల్లి, మల్యాల, వాగొడ్డు రామన్నపల్లి, ఇల్లందకుంట గ్రామాల్లో ఈటల పర్యటన కొనసాగనుంది. ఈ సందర్భంగా ముఖ్య కార్యకర్తలతో ఎమ్మెల్యే ఈటల ముఖాముఖీ నిర్వహించనున్నారు.


Latest News
 

న్యాయవాదుల సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తా Fri, Mar 29, 2024, 12:04 PM
హత్యకేసులో నిందితుడి రిమాండ్ Fri, Mar 29, 2024, 12:03 PM
బీఆర్ఎస్ పార్లమెంట్ అభ్యర్థి కంచర్ల కృష్ణారెడ్డి ప్రెస్ మీట్ Fri, Mar 29, 2024, 12:01 PM
స్క్రాప్ గోడౌన్‌లో భారీ అగ్నిప్రమాదం Fri, Mar 29, 2024, 11:44 AM
ఎమ్మెల్యేను కలిసిన బార్ అసోసియేషన్ అధ్యక్షుడు Fri, Mar 29, 2024, 11:44 AM