byసూర్య | Wed, Jun 09, 2021, 08:49 AM
కరీంనగర్: ఎమ్మెల్యే ఈటల రాజేందర్ రెండో రోజు హుజూరాబాద్లో పర్యటించనున్నారు. ఇల్లందకుంట మండలం లక్మాజిపల్లి, మల్యాల, వాగొడ్డు రామన్నపల్లి, ఇల్లందకుంట గ్రామాల్లో ఈటల పర్యటన కొనసాగనుంది. ఈ సందర్భంగా ముఖ్య కార్యకర్తలతో ఎమ్మెల్యే ఈటల ముఖాముఖీ నిర్వహించనున్నారు.