భూ సమస్యలపై ఫిర్యాదుల వెల్లువ.. ఈ నెల 15 న రైతు బంధు నగదు జమ

byసూర్య | Tue, Jun 08, 2021, 03:20 PM

తెలంగాణ రాష్ట్రంలో భూ సమస్యలపై ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ధరణిపై ఫిర్యాదుల కోసం వాట్సప్ నంబర్‌ను కేటాయించారు. రెండు రోజుల్లో 6 వేల దరఖాస్తులు అందాయి. రేపటి లోగా పరిష్కరించాలని సీఎస్ ఆదేశాలు జారీ చేశారు. 15 నుంచి రైతు బంధు సాయం అందించనున్నారు. ఈ నెల 15 నుంచి రైతుల ఖాతాలోకి రైతు బంధు సాయం పడనుంది. కాగా చాలా మంది రైతులు ఆందోళనకు గురవుతున్నారు. పాస్ బుక్‌లు రాక, రైతు బంధు జమ కాక రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.


Latest News
 

చిలుకూరు బాలాజీ గరుడ ప్రసాద వితరణకు పోటెత్తిన భక్తులు.. తొక్కిసలాట Fri, Apr 19, 2024, 07:49 PM
చిలుకూరు గరుడ ప్రసాదం కోసం బారులు తీరిన భక్తులు.. కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ Fri, Apr 19, 2024, 07:46 PM
తెలంగాణలో సమ్మర్ హీట్.. రికార్డ్ స్థాయిలో ఉష్ణోగ్రతలు.. ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ Fri, Apr 19, 2024, 07:42 PM
తెలంగాణలో ఎంపీ అభ్యర్థులకు గుడ్‌న్యూస్.. ఆ అవకాశం కూడా కల్పించిన ఈసీ Fri, Apr 19, 2024, 07:37 PM
బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌పై మరో కేసు.. ఈసారి పోలీసులే Fri, Apr 19, 2024, 07:32 PM