కేసీఆర్ తీరు మనసు లేని మృగంలా ఉంది : ఎంపీ కోమిటిరెడ్డి

byసూర్య | Mon, Jun 07, 2021, 03:35 PM

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ముందు చూపు లేకనే ఈ పరిస్థితులు వచ్చాయని..ఈ పరిస్థితికి కారణం ప్రధాని మోదీ ,సీఎం కేసీఆరే అని ఎంపీ కోమిటిరెడ్డి వెంకట్‌రెడ్డి విమర్శలు గుప్పించారు. గతేడాది అసెంబ్లీలో కరోనాను ఆరోగ్యశ్రీ లో చేర్చాలని భట్టి విక్రమార్క అడిగితే ఒప్పుకున్నారని....అయితే 9 నెలలు అవుతున్న ఇప్పటికి అమలు లేదని మండిపడ్డారు. ఎన్నికల్లో గెలవడం, నాయకులను కొనడంపైనే కేసీఆర్ దృష్టి ఉందన్నారు. ఎంతోమంది చనిపోతున్నా కేసీఆర్‌కు పట్టింపులేదన్నారు. కరోనా వైద్యం ఉచితంగా అందించాలని డిమాండ్ చేశారు. మనసు లేని మృగంలాగా కేసీఆర్ ప్రవర్తిస్తున్నారని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు.


Latest News
 

శుభకార్యంలో 25 వేలు డిమాండ్ చేసిన హిజ్రాలు.. ఇంటికి వచ్చి ఏంటీ దౌర్జన్యం? వీడియో వైరల్ Thu, Apr 25, 2024, 07:13 PM
ఉద్యోగులందరికీ గుడ్ న్యూస్.. ఆరోజున జీతంతో కూడిన సెలవు Thu, Apr 25, 2024, 07:09 PM
తెలంగాణ డీజీపీ రవి గుప్తాకు భారీగా పరిహారం చెల్లించిన ప్రముఖ సంస్థ Thu, Apr 25, 2024, 07:06 PM
ఆగివున్న బస్సును ఢీకొన్న కారు.. తృటిలో తప్పిన ప్రమాదం Thu, Apr 25, 2024, 01:28 PM
కూలీలకు పనిముట్లు అందించాలి Thu, Apr 25, 2024, 01:26 PM