నేను క్రైమ్ చేయకుండా చూస్కోవాల్సిన బాధ్యత పోలీస్ కమిషనర్‌దే : ఎమ్మెల్యే రాజాసింగ్

byసూర్య | Mon, Jun 07, 2021, 02:20 PM

గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను క్రైమ్ చేయకుండా చూస్కోవాల్సిన బాధ్యత హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌దే అని చెప్పారు. కొందరు వ్యక్తులు సోషల్ మీడియాలో హిందూ దేవతలపై అసభ్యకర పోస్టులు పెడుతున్నారని రాజాసింగ్ మండిపడ్డారు. దీనిపై ఆయన హైదరాబాద్ సీపీకి లేఖ రాశారు. ఆ పోస్టులు పెట్టిన వారి మీద 24గంటల్లో చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పోలీసులు చర్యలు తీసుకోకపోతే తమ దగ్గర వారి అడ్రస్‌లు ఉన్నాయని, తాను క్రైమ్ చేస్తానని హెచ్చరించారు. ఇప్పటికే తన మీద అనేక అక్రమ కేసులు ఉన్నాయన్న రాజాసింగ్, మళ్లీ ఒక కేసు అవుతుంది కావచ్చన్నారు.


Latest News
 

మురికి కాల్వలో మగ మృత శిశువు గుర్తింపు Thu, Apr 18, 2024, 03:37 PM
రాంపూర్ గ్రామంలో ముగిసిన అఖండ హరినామ సప్తహ కార్యక్రమం Thu, Apr 18, 2024, 03:34 PM
ఘనంగా పెద్దమ్మ వార్షికోత్సవ ఉత్సవాలు Thu, Apr 18, 2024, 03:32 PM
హస్నాపూర్ గ్రామంలో బిజెపి పార్టీ ఇంటింటి ప్రచారం Thu, Apr 18, 2024, 03:29 PM
ఇద్దరు బాలికల అదృశ్యం Thu, Apr 18, 2024, 03:27 PM