వేటాడి పట్టపగలే గొంతుకోసి హతమార్చిన దుండగులు

byసూర్య | Sun, Jun 06, 2021, 02:30 PM

హైదరాబాద్‌  నగరంలోని ఫలక్‌నుమా పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో పట్టపగలే వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. బైక్‌పై వెళ్తున్న వ్యక్తిని ఇంజిన్‌ బౌలి సమీపంలో దుండగులు అడ్డగించి వెంటాడి  గొంతుకోసి దారుణంగా హతమార్చారు. హత్యకు గురైన వ్యక్తి వివరాలు తెలియాల్సి ఉంది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా దవాఖానకు తరలించారు. పాతకక్షలే హత్యకు దారి తీసి ఉండొచ్చని భావిస్తున్నారు. సమీపంలోని సీసీకెమెరాలను పోలీసులు పరిశీలిస్తున్నారు. నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక పోలీసు బృందాలు రంగంలోకి దిగాయి. 


Latest News
 

పాలిటెక్నిక్ కాలేజీ లెక్చరర్ పోస్టుల ఫలితాల విడుదల Fri, Apr 19, 2024, 09:26 PM
రాంగ్‌ రూట్‌లో వెళ్తున్నారా.. ఇక నుంచి చలాన్లే కాదు.. 3 నెలల జైలు కూడా Fri, Apr 19, 2024, 09:09 PM
వంద రోజుల్లో రైతు రుణమాఫీ చేస్తామని చెప్పలేదు: భట్టి విక్రమార్క Fri, Apr 19, 2024, 09:03 PM
కేసీఆర్ బస్సు యాత్ర షెడ్యూల్ సిద్ధం Fri, Apr 19, 2024, 08:58 PM
చిలుకూరు బాలాజీ గరుడ ప్రసాద వితరణకు పోటెత్తిన భక్తులు.. తొక్కిసలాట Fri, Apr 19, 2024, 07:49 PM