కల్యాణలక్ష్మి లబ్దిదారులకు చెక్కుల పంపిణీ

byసూర్య | Sat, Jun 05, 2021, 04:45 PM

ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని మిర్యాలగూడ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో భాస్కర్ రావు మొక్కలు నాటారు. ఈ సందర్భంగా అయన నల్లగొండ : జిల్లాలోని మిర్యాలగూడలో కల్యాణలక్ష్మి, షాదీముబారక్ లబ్దిదారులకు స్థానిక ఎమ్మెల్యే భాస్కర్ రావు శనివారం చెక్కులు పంపిణీ చేశారు. మిర్యాలగూడ పట్టణం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నందు పట్టణానికి చెందిన 206 మంది లబ్దిదారులకి రూ. 2,06,23,896 విలువ గల చెక్కులను స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి అందజేశారు. 


Latest News
 

ముఖ్యమంత్రిని కలిసిన నిర్మల రెడ్డి Fri, Mar 29, 2024, 01:41 PM
దొంగతనం కేసు చేదించిన పోలీసులు Fri, Mar 29, 2024, 01:41 PM
బార్ అసోసియేషన్ కార్యదర్శిగా సురేష్ గౌడ్ Fri, Mar 29, 2024, 01:38 PM
టెట్ పరీక్ష ఫీజు తగ్గించాలి Fri, Mar 29, 2024, 01:37 PM
ఎన్నికల్లో పోటీపై తమిళిసై కీలక వ్యాఖ్యలు Fri, Mar 29, 2024, 01:37 PM