ధరణి పోర్టల్‌ సంబంధిత సమస్యల ఫిర్యాదులు.. వాట్సాప్‌, మెయిల్‌ ద్వారా

byసూర్య | Sat, Jun 05, 2021, 02:23 PM

ధరణి పోర్టల్‌ సంబంధిత సమస్యలు.. ఫిర్యాదులు సమర్పించేందుకు వాట్సాప్‌, ఈ మెయిల్‌ను ప్రభుత్వం అందుబాటులోకి తీసుకువచ్చింది. రైతులకు ఏమైనా సమస్యలుంటే ascmro@telangana.gov.in మెయిల్‌ లేదంటే 9133089444 నంబర్‌కు వాట్సాప్‌ చేయవచ్చని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, భూ పరిపాలన చీఫ్‌ కమిషనర్‌ సోమేశ్‌కుమార్‌ సూచించారు. సమయభావం లేకుండా సమస్యలు పరిష్కరించేందుకు ఆరుగురు సభ్యులతో కమిటీ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. సీసీఎల్‌ఏ, రిజిస్ట్రేషన్లు, ఐటీ విభాగ అధికారులను సభ్యులుగా నియమించినట్లు తెలిపారు. ధరణి పోర్టల్‌ శుక్రవారం సమీక్ష నిర్వహించిన సీఎస్‌.. ఫిర్యాదుల పరిష్కారానికి చర్యలు చేపట్టారు.


Latest News
 

ఆగివున్న బస్సును ఢీకొన్న కారు.. తృటిలో తప్పిన ప్రమాదం Thu, Apr 25, 2024, 01:28 PM
కూలీలకు పనిముట్లు అందించాలి Thu, Apr 25, 2024, 01:26 PM
బూత్ స్థాయిలో కార్యకర్తలు కష్టపడి పని చేయాలి : అరుణతార Thu, Apr 25, 2024, 01:23 PM
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి స్పాట్ డెడ్ Thu, Apr 25, 2024, 01:14 PM
అయ్యాపల్లిలో ఘనంగా బోనాలు Thu, Apr 25, 2024, 01:11 PM